Home 2021
Yearly Archives: 2021
కృష్ణా జిల్లాలో ప్రారంభమైన “జగనన్న పాలవెల్లువ” పథకం
అమూల్ సంస్థలో.. పాలు పోసే రైతులే యజమానులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమం ఈ రోజు కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి...
నటుడు మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని...
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్
విజయవాడలో మంగళవారం నాడు బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రజలకు చీప్ లిక్కర్ అందించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా...
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 9,195 పాజిటివ్ కేసులు, 302 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,48,08,886 కు చేరుకోగా,...
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి: 781కు పెరిగిన కేసుల సంఖ్య
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు అనేక దేశాలకు విస్తరించింది. కాగా భారత్ లో...
మందు ప్రియులకు శుభవార్త : డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. 2022 నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాలు మరియు బార్లలో మద్యాన్ని విక్రయించే సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబరు...
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. నల్గొండ పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్, పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి...
బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్
బీహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ఆల్రెడీ ప్రారంభమైందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి...
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కరోనా ప్రభావం
మహారాష్ట్రలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కరోనా పంజా విసిరినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా పలువురు శాసనసభ సిబ్బంది, పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో...
తెలంగాణలో కోవిడ్-19 మొదటి డోస్ 100% పూర్తి, తొలి పెద్ద రాష్ట్రం ఇదే: హరీశ్ రావు
తెలంగాణలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మొదటి డోస్ వేశామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. దేశంలోనే 100 శాతం మొదటి డోస్ వేసిన పెద్ద రాష్ట్రంగా...











































