Home 2021
Yearly Archives: 2021
రైతుబంధు : తొలిరోజు 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ.544.55 కోట్లు జమ
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 28, మంగళవారం నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ హైలైట్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడవ రోజు ఆటలో పూర్తిగా బౌలర్లు హవా సాగింది. మహ్మద్ షమి (5/44) కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్లు సాధించి సఫారీల పని...
తెలంగాణలో కొత్తగా 228 మందికి కరోనా పాజిటివ్, మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 28, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,81,072 కి చేరింది. కరోనా...
నిద్ర ఒక శారీరక అవసరం – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నిద్ర” గురించి వివరించారు. నిద్ర అనేది ఒక శారీరక అవసరం అని చెప్పారు. మనిషికి బ్రతకడానికి కావాల్సిన ఫిజియోలాజికల్ అవసరాల్లో...
కేరళలో ఒకేరోజులో 2474 కరోనా పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,474 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ఆంక్షలు: సినిమా హాళ్లు, స్కూల్స్, జిమ్స్ మూసివేత
కోవిడ్-19 పాజిటివిటీ రేటు పెరుగుదల, భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు....
భారత్ లో కోవోవ్యాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లతో పాటుగా మోల్నుపిరవిర్ డ్రగ్ కు ఆమోదం
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో మరో రెండు వ్యాక్సిన్ లు, ఒక యాంటీ వైరల్ డ్రగ్ అందుబాటులోకి రానుంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న నానోపార్టికల్...
సినిమా టికెట్ల ధరల పరిశీలనకై కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల ధరల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...
నగరంలో ఒవైసీ-మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా మరో కీలక ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి...
ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు: నామినేట్ అయిన నలుగురు ఆటగాళ్లు వీళ్ళే…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం నాడు పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2021 అవార్డు నామినీలను ప్రకటించింది. ఈ అవార్డు కోసం మొత్తం నలుగురు నామినేట్ అయినట్టు ఐసీసీ ప్రకటించింది....











































