Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 151 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 5, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,203 కి పెరిగింది. అలాగే...
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సామరస్యపూర్వకమైన, సమ్మిళిత సమాజం కోసం పాటుపడాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. అన్ని రకాల వివక్షలు లేని సమాజాన్ని నిర్మించడమే మన స్వాతంత్య్ర...
కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు, ఆది గురువు శంకరాచార్య విగ్రహం ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిగురువు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు....
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉన్న నైట్...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.23 శాతం, మరణాల రేటు 1.34 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మార్చి 2020 తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు (1,48,922) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 1.90 శాతంగా నమోదవగా, వరుసగా...
భారత్ తో రెండు టెస్టుల సిరీస్, న్యూజిలాండ్ జట్టు ఇదే …
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్...
నర్సింగ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, స్టైఫండ్ భారీగా పెంపు
రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు (జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మెస్సీ నర్సింగ్) స్టైఫండ్ ను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య...
విజయాన్ని అంచనా వేసే మీటర్ ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, కోలాహలంగా నాయకుల నామినేషన్లు
ఏపీలో గతంలో ఎన్నికలు జరగకుండా మిగిలిన స్థానిక సంస్థలకు (కార్పోరేషన్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ) ఇటీవలే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ జారీ చేసిన అన్ని స్థానాల్లో నవంబర్...
ఏపీలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 301 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 4, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,556 కు చేరింది....














































