Home 2021
Yearly Archives: 2021
ఒడిశా వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, షెడ్యూల్ వివరాలివే….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికారిక షెడ్యూల్ విడుదల...
మద్యం తాగి నడిపిన వారి వాహనాల సీజ్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసు అధికారులకు...
విజయం తర్వాత తొలిసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న ఈటల, స్వాగత సభ ఏర్పాటు
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన సంగతి...
పోడు భూముల సమస్య పరిష్కార చర్యలపై జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్.ఓ లు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో...
కేరళలో ఒకేరోజులో 6580 కరోనా పాజిటివ్ కేసులు, 46 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 6,580 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,01,835...
కేరళలో కరోనా: కొత్తగా 6546 పాజిటివ్ కేసులు, 50 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 66,486 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 6,546 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం, పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి…
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28న పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు తీసుకోవడం, సిద్ధూ రాజీనామా అనంతరం...
ఏపీలో గత 24 గంటల్లో 23824 కరోనా పరీక్షలు, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో నవంబర్ 5, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,706 కు...
సీఎం జగన్ ను కలిసిన తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అజేంద్ర బహదూర్సింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్...
బెయిల్ కండీషన్ లో భాగంగా ఎన్సీబీ ఎదుట హాజరైన ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ముందుగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు...














































