Home 2021
Yearly Archives: 2021
ఆర్టీసీలో రూ.100తో ఒక రోజంతా ప్రయాణం, టీ-24 పేరుతో ప్రత్యేక పాస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తాజాగా ప్రయాణికులకు మరో సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) పేరుతో 24 గంటల...
కొవాగ్జిన్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్వో అనుమతి
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్” కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలో ఇప్పటికే పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్...
ఏపీలో కరోనా: కొత్తగా 326 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 37,985 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 326...
తిరుపతిలో నవంబర్ 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన నవంబర్ 14వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు,...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజి తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాని మోదీ సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కవరేజి తక్కువగా ఉన్న జిల్లాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తన ఇటలీ మరియు గ్లాస్గో...
నవంబర్ 6 నుంచి టీఎస్ ఎంసెట్-2021 తుదివిడత కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి టీఎస్ ఎంసెట్-2021 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. అలాగే స్పెషల్ రౌండ్...
అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, కొత్తగా జైన్ మరియు సిక్కుల కార్పొరేషన్ల...
తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు, రికవరీ రేటు 98.82 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 3, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,946...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 107 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 107 కోట్లు దాటింది. ప్రస్తుతం...
దేశంలో 11903 కరోనా పాజిటివ్ కేసులు, 311 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 129 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...












































