Home 2021
Yearly Archives: 2021
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో కొత్తపార్టీ ప్రకటన
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 7 పేజీలతో కూడిన రాజీనామా...
హుజురాబాద్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులందరికి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 23,855 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిన విషయం...
ఇంట్లోనే రోజ్ సిరప్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
టీ20 ప్రపంచ కప్-2021 : మరికొద్దిసేపట్లో భారత్ Vs ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్...
కేరళలో ఒకేరోజులో 6444 కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 6,444 కరోనా కేసులు, 45 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,80,398...
హుజూరాబాద్ లో ఓటమిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "హుజూరాబాద్ లో ఉపఎన్నిక కోసం కష్టపడి పనిచేసిన మంత్రులు...
హుజురాబాద్ లో 23,855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణలో విస్తృతమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బీజేపీలో చేరింది మొదలు, పోలింగ్ వరకు హుజురాబాద్ ఉపఎన్నిక వార్తల్లో కీలకంగా నిలిచింది....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 167 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 2, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,71,790 కి చేరింది. కొత్తగా...
హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్ రావు స్పందన
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, "హుజురాబాద్ ఉప ఎన్నికల...
ఏపీలో కొత్తగా 259 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 259 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 2, మంగళవారం ఉదయం 10 గంటల...













































