Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని, జనగాం, బెల్లంపల్లి, గోపాలపురం, రాజేంద్రనగర్ ఏసీపీలు, ఇతర డీఎస్పీలు సహా మొత్తం 20 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం...
అక్టోబర్ 2న హుస్నాబాద్ లో బండి సంజయ్ తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా తోలి దశ ప్రజా సంగ్రామ యాత్రను అక్టోబర్...
దేశవ్యాప్తంగా విజయవంతంగా కోవిడ్ వ్యాక్సినేషన్, 88 కోట్లకుపైగా డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 88 కోట్లు దాటింది. ప్రస్తుతం హెల్త్...
గత ఆరునెలలుగా ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పింఛన్, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ విధానంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు సొంత గ్రామంలో కాకుండా గత ఆరు నెలలుగా ఏపీలోనే మరో ప్రాంతంలో నివాసం...
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవగా, సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగనుంది. కాగా తమ...
కేరళలో కరోనా : కొత్తగా 12161 పాజిటివ్ కేసులు, 155 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 90,394 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 12,161 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
రాష్ట్రవ్యాప్తంగా వంద రోజుల పాటు క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలు: మంత్రి పెద్దిరెడ్డి
అక్టోబర్ 2వ తేదీన విజయవాడలో క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. బుధవారం...
హరిత విప్లవంతో పాటు క్షీర విప్లవం, మదర్ డైరీని లాభాల బాటలో నడిపిస్తాం : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో హరిత విప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీరు అందుబాటులోకి రావడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నార్ముల్...
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయం, పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలను...
ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ సినీ నిర్మాతలు భేటీ
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య ఇటీవల ఓసారి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా పలువురు సినీ నిర్మాతలు కృష్ణాజిల్లా లోని...














































