Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు, 208 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 214 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 30, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,65,963 కి చేరింది. కొత్తగా...
నార్ముల్ చైర్మన్, డైరెక్టర్లను అభినందించిన సీఎం కేసీఆర్
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) చైర్మన్ గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డి, డైరెక్టర్లు గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి...
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సమీర్ శర్మను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్ గా...
రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తులో భాగంగా ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి,...
పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ, బద్వేలు ఉపఎన్నికపై కీలక చర్చ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో గురువారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఇటీవలే బద్వేలు...
అక్టోబర్ 1న స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0 ప్రారంభించనున్న పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని డాక్టర్...
ఏపీలో కొత్తగా 1010 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1010 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, గురువారం ఉదయం 10 గంటల...
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య...
తెలంగాణ పీజీ ఈసెట్-2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ అప్డేట్
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్) ఫలితాలు సెప్టెంబర్ 6న...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో 23,529 కేసులు, 311 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,39,980 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,48,062...













































