Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో కొత్తగా 245 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 29, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,749 కి పెరిగింది. అలాగే...
ఏపీలో గత 24 గంటల్లో 57345 కరోనా పరీక్షలు, 1084 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314 కు...
ఏపీలో పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో...
దేశంలో కొత్తగా 18870 కరోనా కేసులు, 28178 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే రోజువారీ పాజీటివిటీ రేటు 1.25 శాతంగా నమోదవగా,...
అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం అక్టోబర్ 31 వరకు పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 85.42 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు అందించిన మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య,...
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయించుకున్న యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి మరింత రక్షణ కోసం రెండు డోసులు తీసుకున్న అనంతరం 65 ఏళ్లు పైబడిన...
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ ఎంపిక
కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. దీంతో...
మంత్రి కేటీఆర్ తో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ (చెన్నై) భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను మంగళవారం నాడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ (చెన్నై) డాక్టర్ డి.వెంకటేశ్వరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా...
మంగళగిరిలో నేడే జనసేన విస్తృత స్థాయి సమావేశం, పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు (సెప్టెంబర్ 29, బుధవారం) జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,...












































