Home 2021
Yearly Archives: 2021
పంజాబ్ లో కీలక పరిణామం, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28, మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు: నామినేషన్ వేసిన నటుడు మంచు విష్ణు, ప్యానెల్ సభ్యులు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న నటుడు...
దేశంలో కొత్తగా 18795 కరోనా కేసులు, గత 201 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 201 రోజుల తర్వాత 20 వేలకంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్, ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్
ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, కొందరు మంత్రులపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే....
హుజురాబాద్, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్టోబర్ 30న ఉపఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక కోసం అక్టోబర్...
దేశంలో ఒక్కరోజే కోటి మందికి పైగా కోవిడ్-19 వ్యాక్సిన్, 87 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా భారత్ లో మరోసారి ఒకేరోజులో కోటిమందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27, సోమవారం నాడు...
తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం
తిరుమలలో అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్
గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. మరో...
కలిసి ఉంటున్నారా? కలిసిపోతున్నారా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కాంటాక్ట్ అండ్ కనెక్షన్ మధ్య గల తేడాల గురించి తెలియజేశారు. అంచనాలకు తగ్గట్టుగా సులభమైన సర్దుబాటుతో వ్యక్తుల మధ్య సంబంధాలను...
కేరళలో 24 గంటల్లో 11699 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...













































