Home 2021
Yearly Archives: 2021
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 216 కరోనా కేసులు, రికవరీ రేటు 98.72 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 216 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 27, సోమవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,284...
అక్టోబర్ 2న రెండు జిల్లాల్లో రహదారుల మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో శ్రమదానం చేయనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది....
భారీ వర్షాల నేపథ్యంలో ఓయూ, జేఎన్టీయూ పరిధిలో పలు పరీక్షలు వాయిదా
గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిల్లో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి....
రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఏర్పడ్డ పరిస్థితులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో సమీక్షించారు. గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు...
ఏపీలో కరోనా: కొత్తగా 618 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 38,069 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 618...
గులాబ్ తుఫాన్ : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే అందించాలి, సీఎం జగన్ ఆదేశాలు
గులాబ్ తుఫాన్ ప్రభావం, తుఫాన్ అనంతర పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ,...
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ : దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా, సంబంధిత ఉన్నతాధికారులు...
దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్
దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్క దళితుడికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ...
‘మా’ ఎన్నికలు : నామినేషన్ దాఖలు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా నామినేషన్ల పర్వం కూడా...
దేశంలో కొత్తగా కోలుకున్న 29621 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.78 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 92 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...















































