Home 2021
Yearly Archives: 2021
అపవిత్రత నుండి విడుదల పొందాలంటే? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కేరళలో 24 గంటల్లో 11196 కరోనా పాజిటివ్ కేసులు, 149 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 11,196 కరోనా కేసులు, 149 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,52,783...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 220 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 220 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 28, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనం పెంపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30 శాతం మేర పెంచారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్...
తెలంగాణ అసెంబ్లీ 3 రోజులు వాయిదా, తిరిగి అక్టోబర్ 1న ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 24న ప్రారంభమయిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల...
బేరమాడడం ఒక కళ – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బేరమాడడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. బేరమాడడం అంటే కేవలం వస్తువుల కొనుగోలుకు సంబంధించింది కాదన్నారు. జీవితంలో ఏ భాగంలోనైనా...
ఏపీలో కొత్తగా 771 మందికి కరోనా పాజిటివ్, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 28, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. కొత్తగా...
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కన్హయ్య కుమార్
జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ సీపీఐ నేత కన్హయ్య కుమార్ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక నేత...
జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా
గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరగాల్సిన...
గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని, నామమాత్రపు సాయంతో సరిపెట్టవద్దని, రైతులు,...














































