Home 2022
Yearly Archives: 2022
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ప్రకటన
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ కు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయాలయిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీకి వెళ్తుండగా రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ...
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, పరీక్షలు ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఏపీ ఎస్ఎస్సీ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు...
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 783 పోస్టుల భర్తీ, పూర్తి వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో ఇప్పటీకే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్స్ విడుదల కాగా తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. గ్రూప్-2 కింద 783 పోస్టుల...
దేశంలో పలు రాష్ట్రాల్లో కొత్తగా 243 కరోనా పాజిటివ్ కేసులు, 185 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం అదుపులోనే కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 243 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,78,158 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు...
తల్లి హీరాబెన్ మోదీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. గాంధీనగర్ లోని సెక్టార్ 30 శ్మశానవాటికలో ప్రధాని మోదీ తన సోదరులతో కలిసి తల్లి హీరాబెన్...
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ, ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హీరాబెన్ అంత్యక్రియలను గాంధీనగర్లోని శ్మశానవాటికలో నిర్వహించారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకొని, తన తల్లికి...
ఫుట్బాల్ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ పీలే కన్నుమూత
ఫుట్బాల్ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ పీలే (82) కన్నుమూశారు. బ్రెజిలియన్ ఫుట్బాల్ లెజెండ్ పీలే మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు విషాదంలో మునిగారు. గత కొంతకాలంగా పీలే క్యాన్సర్తో పోరాడుతున్న విషయం...
రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వెళ్తుండగా రూర్కీ నర్సన్ సరిహద్దులో రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి...
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమితం కుటుంబ సభ్యులు వెంటనే అహ్మదాబాద్ లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ...











































