Home 2022
Yearly Archives: 2022
న్యూఇయర్ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్ మెట్రో రైల్ పనివేళలు పొడిగింపు
హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా నేడు (డిసెంబర్ 31, శనివారం) హైదరాబాద్ మెట్రో రైల్ సాధారణ పనివేళలలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు...
తెలంగాణలో 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల...
డీజీపీ మహేందర్ రెడ్డిని సన్మానించిన హోంమంత్రి మహమూద్ అలీ
డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాద్ లోని లకిడికాపూల్ లో హోం మంత్రి కార్యాలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది....
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
1,365 పోస్టుల భర్తీకి గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ నియామకాలు మొదలుకుని వరుసగా గ్రూప్-4, గ్రూప్-2 సహా పలు నోటిఫికేషన్స్ ఇప్పటికే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా...
శనగపప్పు-ఉల్లికాడల కర్రీ చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో...
బేకరీ బిస్కట్స్ తయారు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
రైతుబంధు : మూడో రోజున 5,49,891 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.687.89 కోట్లు జమ
తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతులకు రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో రోజైన డిసెంబర్ 30, శుక్రవారం నాడు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర...
హౌరా-న్యూ జల్పాయిగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ని జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హౌరా నుండి న్యూ జల్పాయిగురి వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. జోకా-ఎస్ప్లానేడ్ మెట్రో ప్రాజెక్ట్ (పర్పుల్ లైన్)...













































