Home 2022
Yearly Archives: 2022
పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పార్టీ అధినేత్రి షర్మిల, హాజరైన తల్లి వైఎస్ విజయమ్మ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే షర్మిల...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, కీలక అంశాలపై సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమర్కండ్లో ఎస్సీఓ సమ్మిట్ లో...
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష.. పనితీరు మెరుగుపరుచుకోవలని నేతలకు సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి పెన్షన్ పెంపుని ఆమోదిస్తూ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్, నోటీసులు జారీ చేసిన ఈడీ
తెలంగాణలోని తాండూరు నియోజకవర్గం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. మూడేళ్ల క్రితం బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్...
బంగ్లాదేశ్ తో తోలి టెస్ట్: శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా సెంచరీలు, 512 పరుగుల లీడ్ లో భారత్
చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటిటెస్టులో భారీ స్కోర్ సాధించిన భారత జట్టు పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్...
జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభ తేదీపై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉండే జూనియర్ లెక్చరర్లు (జేఎల్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవలే నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం...
తీవ్రవాదంపై పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్న, కౌంటర్ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఎంతకాలం చూస్తోందని పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్న...
ప్రధాని మోదీని కలిసిన టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని పీఎం కార్యాలయంలో...
దేశంలో మరో 162 పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కరోనా కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో 200 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 162 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 16, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
ఈనెల 18న సత్తెనపల్లిలో నిర్వహించే ‘కౌలు రైతు భరోసా యాత్ర’ పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
ఈ నెల 18వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో నిర్వహించే 'కౌలు...











































