Home 2022
Yearly Archives: 2022
ప్రధాని మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన భారత్, దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో సెగలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ...
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగించుకొని డిసెంబర్ 16, శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించే...
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు, స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం మాచర్లలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
అసెంబ్లీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన.. మద్యం మరణాలకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. మద్యం తాగడం వలన సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, అలాగే వారి కుటుంబీకులకు ఎలాంటి నష్ట పరిహారం కూడా...
టీటీడీ బోర్డు సభ్యుడిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్కుమార్ నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీటీడీ బోర్డులో వివిధ...
కివీ స్మూతీ తయారీ విధానం ఇదే…
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
వంట చరిత్ర ఏంటి? ప్రజలు ఎప్పుడు ఆహారాన్ని వండటం ప్రారంభించారు?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా – చంద్రబాబు నాయుడు
హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ కోసమే నాడు కష్టమైనా బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చానని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఇండియన్ స్కూల్...
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే, ప్రభుత్వం నిద్రపోతోంది…రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపడుతున్న 'భారత్ జోడో యాత్ర' నేటితో (డిసెంబర్ 16, శుక్రవారం) 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ జోడో...
ఈనెల 26 నుండి 30 వరకు హైదరాబాద్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస, ఏర్పాట్లపై సీఎస్...
దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...











































