Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.42 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 29, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
మరో అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా భారత సంతతి వ్యక్తి నియామకం
గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఐబీఎం సహా పలు అంతర్జాతీయ సంస్థలకు భారత సంతతికి చెందిన వ్యక్తులే సీఈఓలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో అంతర్జాతీయ సంస్థ కూడా చేరింది....
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లు ఇకపై పూర్తిగా ఆన్లైన్లోనే.. సొంతంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సినిమా టిక్కెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే పొందే అవకాశాన్ని ప్రేక్షకులకు దక్కనుంది. దీనికోసం ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి...
తెలంగాణలో ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో నిర్వహించే ఐసెట్-2022, లాసెట్-2022, ఎడ్సెట్-2022, పీజీ ఈసెట్-2022,...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎస్సీలకు 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు రిజర్వ్ : మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు....
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట, పోరాటమే ఊపిరి : నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ ప్రముఖ నటుడు, టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలే తెలుగుదేశం...
కోవిడ్, లాక్డౌన్ ఉల్లంఘనల కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
లాక్డౌన్ ఆర్డర్ను ఉల్లంఘించినందుకు విద్యార్థులు మరియు ఇతర పౌరులపై లాక్డౌన్ సమయంలో ఐపిసి 188 కింద దాఖలు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వారం కేబినెట్లో...
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ కొట్లాడుతుంది: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 424 పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 424 కరోనా...
గొప్ప సినిమా ఎలా తీయాలి?, మంచి డైరెక్టర్ అవ్వడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సినిమాలు, రచన, సినిమా కథలు, దర్శకత్వం” అనే అంశాలపై మాట్లాడారు. దాదాపుగా 30 సినిమాలకు స్క్రీన్ ప్లే, స్టోరీ అందించానని, పలు సినిమాలకు...














































