Home 2022
Yearly Archives: 2022
కేరళ రాష్ట్రంలో కొత్తగా 719 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 20,250 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 719 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను మరింత వేగంగా చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు....
మార్చి 21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, అదేరోజున ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మంత్రుల బృందం
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మార్చి 21, సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ...
కడపలో ‘రాయలసీమ రణభేరి సభ’ నిర్వహించిన బీజేపీ.. హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ దేవధర్
ఈరోజు కడపలో రాయలసీమ ప్రాంత సమస్యలపై "రాయలసీమ రణభేరి" పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాయలసీమ అభివృద్దిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా బీజేపీ ఈ సభను నిర్వహించింది. దీనికి...
ఏపీలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్, 4 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 8,081 శాంపిల్స్ కు పరీక్షలు...
భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఈరోజు భారతీయ సంతతికి చెందిన యువతి వినీ రామన్ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా భారతీయ సంతతికి చెందిన వినీ రామన్తో మాక్స్వెల్...
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ను ఓడిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడిని ఉద్దేశించి...
ఉక్రెయిన్ యుద్ధం: రష్యా క్షిపణి దాడులతో కలుషితమవుతున్న గాలి, తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు
ఉక్రెయిన్లో రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కైవ్ లోని నివాసిత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. నిరంతర...
తెలంగాణకు పెట్టుబడుల కోసం పది రోజుల అమెరికా పర్యటనకు పయనమైన మంత్రి కేటీఆర్
ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో ఐటీ రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా...
ఏపీలో 292 గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్-2లో 182 పోస్టులు కలిపి మొత్తం 292 పోస్టుల...













































