Home 2022
Yearly Archives: 2022
దేశంలో కొత్తగా 2075 మందికి కరోనా పాజిటివ్, 71 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 3 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,075 పాజిటివ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని 273 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని పలు సమస్యల కారణంగా భారతీయ రైల్వే 273 రైళ్లను రద్దు చేసింది. IRCTC వెబ్సైట్ ప్రకారం, ఈ రోజు బయలుదేరాల్సిన 253 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి,...
హ్యాకింగ్ కు గురయిన టీడీపీ ట్విట్టర్ అకౌంట్.. స్పందించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈమేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. టీడీపీ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 52 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 52 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 18, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,90,689 కి చేరినట్టు...
ప్రముఖ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
ఏపీలో ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ, కొత్త షెడ్యూల్ ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 2 నుంచి మే 13 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన...
సమ్మక్క-సారలమ్మలపై వ్యాఖ్యల వివాదంపై చినజీయర్స్వామి వివరణ
మహిళలను, దేవతలని చిన్నచూపు చూసే అలవాటు మాకు లేదని తెలిపారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇటీవల మేడారం సమ్మక్క, సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే....
పెగాసెస్ స్పై వేర్ కొనుగోలు విషయంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
ఏపీలో 'పెగాసెస్ స్పై వేర్' కలకలం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటలు ఇప్పుడు రాష్ట్రంలో కాక పుట్టిస్తున్నాయి....
ఎక్కువ కాలం పాలన సాగించిన బిజెపి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. దేశంలోని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులలో ఒకరు. దశాబ్దాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే, మధ్యప్రదేశ్ రాజకీయాలలో శివరాజ్ సింగ్...
వ్యవసాయ, ఉద్యాన పంటల పరిశీలనకై మహారాష్ట్రలో పర్యటిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధుల బృందం మహారాష్ట్ర రాష్ట్రంలో...













































