Home 2022
Yearly Archives: 2022
మార్చి 16న పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికలకు...
ఏపీలో కొత్తగా 46 కరోనా పాజిటివ్ కేసులు, 3 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 12,092 శాంపిల్స్ కు పరీక్షలు...
పంజాబ్లో విజయం సాధించిన ‘ఆప్’కి ప్రధాని మోదీ అభినందనలు, థాంక్స్ చెప్పిన కేజ్రీవాల్
పంజాబ్లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు ఆప్ని ప్రధాని మోదీ అభినందించారు. 'పంజాబ్ ఎన్నికలలో ఆప్ విజయం సాధించినందుకు అభినందనలు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని...
రేపు బెంగళూరులో ఇండియా-శ్రీలంక మధ్య పింక్ బాల్ టెస్ట్
రేపు (శనివారం) భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభమవనుంది. అయితే, ఇది డే/నైట్ టెస్ట్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో పింక్ కలర్ బంతిని ఉపయోగించనున్నారు. మరోవైపు బెంగళూరులోని ఎం చిన్నస్వామి...
ఐపీఎల్-2022: రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లసిత్ మలింగ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్-2022 కు ముందుగా అన్ని ఫ్రాంచైజీలు కోచింగ్ స్టాఫ్ నియామకంపై దృష్టిపెట్టాయి. తాజాగా ఐపీఎల్...
ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.2,56,257 కోట్ల అంచనా వ్యయంతో 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర...
ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ! సంకేతాలిచ్చిన సీఎం జగన్?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే దీనిపై సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐదేళ్ల పదవీ కాలంలో తొలిసగం...
యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం కేసీఆర్, వారం రోజులు విశ్రాంతి సూచించిన వైద్యులు
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్య లక్షణాలతో యశోద ఆస్పత్రికి చేరుకున్న విషయం తెలిసిందే. గత రెండు...
ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు, స్పందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
తాజా ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే విజయానికి సంకేతం అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో...
సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సమావేశం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ల మధ్య కాంగ్రెస్ శాసనసభ పక్ష (సీఎల్పీ ) కార్యాలయంలో శుక్రవారం సమావేశం జరిగింది. ముందుగా సీఎల్పీ...










































