Home 2022
Yearly Archives: 2022
మార్చి 14 నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు, ఏకకాలంలోనే ఉభయసభల నిర్వహణ
పార్లమెంటు బడ్జెట్-2022 మొదటి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 11న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14, సోమవారం నాడు ప్రారంభమై,...
రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ దిగుమతులపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షల్ని విధించారు. రష్యా నుంచి ఆయిల్ (చమురు),...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా, బీ-ఫామ్ అందజేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉపఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4575 కరోనా పాజిటివ్ కేసులు, 145 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 5 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,575 పాజిటివ్ కేసులు, 145 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
తెలంగాణలో 80,039 ఉద్యోగాల భర్తీ, జిల్లాలు, శాఖలు వారీగా ఖాళీల వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నియామక పక్రియపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మొత్తం 91,142 ఖాళీలు ఉండగా,...
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ
తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ విధించబడిన బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన...
తెలంగాణలో కరోనా: కొత్తగా 91 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 99.31%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 91 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 8, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
మూర్ఖత్వానికి పరాకాష్ట అనే అంశంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మూర్ఖత్వానికి పరాకాష్ట” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక లాజికల్ సెన్స్ లేకుండా, తను చేసే పని తనకు ఉపయోగపడకుండా, ఎవరికీ ఉపయోగపడకుండా,...
సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు – చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే, ఏపీ ప్రజలు మాత్రం...
మార్చి 27 నుండి అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల సేవలు పునఃప్రారంభం
అంతర్జాతీయ విమానాలు పునఃప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. మార్చి 27, 2022 నుండి అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని...















































