Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరోనా రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 5 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,993 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం...
రేపు అసెంబ్లీలో నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నా: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే...
సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటన.. జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు కేటాయింపు
సీఎం కేసీఆర్ ఈరోజు (మంగళవారం) వనపర్తి జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత...
ఏపీలో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,547 కు చేరింది....
శ్రీలంకతో రెండో టెస్టు: టీమిండియాలోకి అక్షర్ పటేల్ ఇన్, కుల్దీప్ యాదవ్ అవుట్
భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బెంగళూరులో మార్చి 12-16 వరకు రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టును...
కోవిడ్ వలన త్వరగా వృద్ధాప్యం.. బ్రెయిన్ పనితీరుపై తీవ్ర ప్రభావం
ఒక్కసారి కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల్లో అది కలుగజేసే దుష్ప్రభావం మాత్రం అధికంగా ఉంటోంది. కరోనా తగ్గిన తర్వాత ఇతర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా...
ఏప్రిల్ 1 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీ...
సుమీలో చిక్కుకున్న భారతీయుల కోసం ఐరాసలో భారత్ ఆందోళన.. కారిడార్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రష్యా
తూర్పు ఉక్రెయిన్ నగరమైన సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ...
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...
నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021...











































