Home 2022
Yearly Archives: 2022
మార్చి 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్, ప్రోటెం చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 7 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్...
ఉక్రెయిన్లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థులకు.. ఇకపై భారత్ లో చదుకునే అవకాశం?
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన 12 నెలల ఇంటర్న్షిప్ను భారతదేశంలో పూర్తి చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతించింది. దీనిపై NMC అధికారిక వెబ్సైట్ nmc.org.in లో ఒక సర్క్యులర్ను...
రేపు పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 6, ఆదివారం) పూణేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు,...
మహిళా భద్రతే మా ప్రభుత్వ ప్రధాన అజెండా – హోంమంత్రి మేకతోటి సుచరిత
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం దిశ యాప్, దిశా బిల్లును రూపొందించిందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈరోజు (శనివారం) గుంటూరు జిల్లా...
ఉక్రెయిన్లో పౌరుల తరలింపుకోసం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
ఉక్రెయిన్లోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పౌరులు దేశాన్ని వీడటానికి రష్యా అనుమతి తెలిపింది. ముట్టడిలో ఉన్న ఉక్రేనియన్ నగరాలైన మారియుపోల్ మరియు వోల్నోవాఖాలోని పౌరులు ఆయా నగరాలను ఖాళీ చేయవచ్చని రష్యా భరోసానిచ్చింది....
ములుగు జిల్లాలో ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు’ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఈ-హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ములుగు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టి రెండు...
12-17 ఏళ్ల వారికీ మరో వ్యాక్సిన్, కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ సిఫార్సు
దేశంలో త్వరలో పిల్లలకు మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను 12 నుండి 17 సంవత్సరాల...
మణిపూర్ కొనసాగుతున్న చివరిదైన రెండోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మణిపూర్ రాష్ట్రంలో చివరిదైన రెండోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 28న మొదటిదశలో 38 స్థానాల్లో పోలింగ్ జరగగా భారీస్థాయిలో 88.63...
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మార్చి 7న ఏడవ దశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఏడో దశలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 152 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 152 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 4, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,89,553 కి చేరినట్టు...













































