Home 2022
Yearly Archives: 2022
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 2190 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,190 కరోనా కేసులు, 3 మరణాలు...
ప్రముఖ నటుడు కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ప్రంట్, ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదు, భవిష్యత్తులో దీనిపై స్పష్టత: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఇరువురూ ముఖ్యమంత్రులు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు....
‘ఆపరేషన్ గంగా’ : దాదాపు 10,800 మంది భారతీయులను దేశానికి తిరిగి తీసుకువచ్చిన కేంద్రం
ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఉక్రెయిన్ లో...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ (52) కన్నుమూశారు. థాయిలాండ్ లో ఉన్న ఆయనకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. "షేన్ వార్న్ తన విల్లాలో స్పందించని స్థితిలో...
డిజిటల్ సభ్యత్వాలలో టీ-కాంగ్రెస్ దేశంలోనే నెంబర్వన్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
డిజిటల్ సభ్యత్వాలలో టీ-కాంగ్రెస్ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోందని...
ఏపీలో కొత్తగా 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,262 కు చేరింది....
ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్...
ఇండియా vs శ్రీలంక ఫస్ట్ టెస్ట్: 100వ టెస్టులో 8000 పరుగుల మైలురాయి చేరుకున్న విరాట్ కోహ్లీ
100 టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో 100వ టెస్ట్ మ్యాచ్ని స్మరించుకుంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)...
రైలు ప్రమాదాల నివారణకు.. ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ సిస్టమ్ ఏర్పాటు
రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'కవచ్' అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించబడింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ - వాడి...














































