Home 2022
Yearly Archives: 2022
సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కొత్తగా దేశమంతా తిరుగుతూ గుర్తింపు కోసం...
తెలంగాణలో కొత్తగా 123 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,676 కి పెరిగింది. 10...
కేరళలో కొత్తగా 1836 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 30,504 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,836 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
ఆజ్ఞాచక్రం వద్ద ధ్యానం చేయవలసిన దైవతముల వివరణ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు లోకేష్ లేఖ, చేనేతరంగంపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి
చేనేత రంగానికి భారంగా మారిన జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు....
దేశంలో 63,878 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.65 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 5,921 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి...
అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి నిశ్చయించుకున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? టీడీపీ ఏ నిర్ణయం తీసుకోనుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.....
ఇండియా vs శ్రీలంక తొలి టెస్ట్: రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు చేసిన భారత్
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండవరోజు భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. భారత్...
ఏపీలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో 76 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 5, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు మళ్ళీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని ఆయన మరోసారి...












































