Home 2022
Yearly Archives: 2022
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్, మే నెలల్లో జరుగనున్న పరీక్షలు
దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు మరియు IITలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్షల (JEE మెయిన్ 2022) షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)...
తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 1, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,083 కి పెరిగింది. అలాగే...
కేరళలో కొత్తగా 2846 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 40,523 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,846 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
వ్యసనాల నుంచి బయటపడడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వ్యసనాలు-వాటి ప్రభావం-బయటపడడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నష్టం జరుగుతుందని తెలిసికూడా కొన్నింటిని అలవాటు చేసుకుని, కొంతకాలానికి ఆత్మను మోసం చేసుకుంటూ,...
మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్స్ పై రాష్ట్రవ్యాప్తంగా రాయితీ : హోంమంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్ లో పెండింగ్ ఉన్న ట్రాఫిక్...
ఉక్రెయిన్లో మృతి చెందిన విద్యార్థి నవీన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉక్రెయిన్లో మృతి చెందిన విద్యార్థి నవీన్ శేఖరప్ప తండ్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ విపత్కర సమయంలో దేశం మొత్తం వారి...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.59 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 10 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,915 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం...
మన ఊరు-మన బడి కార్యక్రమం: మార్చి 8న వనపర్తిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల...
మార్చి 7వ తేదీకి వాయిదా పడిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మొదట నిర్ణయించిన మేరకు ఈనెల మార్చి 3వ తేదీన (గురువారం) జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ మార్చి 7వ తేదీకి (సోమవారం) వాయిదా పడింది....
‘అండి’ సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...















































