Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 41, పశ్చిమగోదావరిలో 23,...
దేశంలో భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నిరసన తెలిపిన రాహుల్ గాంధీ
భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్...
టాటా గ్రూప్కు షాక్.. ఎయిర్ ఇండియా సీఈఓ పదవి నుంచి తప్పుకున్న ఇల్కర్ ఐసీ
టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాత్రను తాను చేపట్టనని టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ మంగళవారం వెల్లడించారు. అతన్ని నియమించిన రెండు వారాలకే పదవినుంచి తప్పుకోవటం విశేషం. అయితే,...
రాష్ట్రపతి భవన్లో ఆరోగ్యవనాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, పాల్గొన్న ప్రధాని మోదీ
రాష్ట్రపతి భవన్లో నూతనంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆరోగ్య వనం...
ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థి మృతి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ లో రష్యా క్షిపణి దాడులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఖార్కివ్ లో ఉక్రెయిన్-రష్యా...
నేడు తమిళనాడు సీఎం స్టాలిన్ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్
నేటితో (మంగళవారం) 69 ఏళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరయి...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు జైన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. సత్య నాదెళ్ల కుమారుడు 'జైన్ నాదెళ్ల' సోమవారం మరణించారు. అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అయితే,...
గుంటూరు పర్యటనలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య...
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగింపు, డీజీసీఏ ప్రకటన
కోవిడ్-19 నేపథ్యంలో ప్రయాణ మరియు వీసా పరిమితుల్లో భాగంగా అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ...
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: భారతీయ ఫార్మా కంపెనీలపై పడనున్న ప్రభావం
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభం ఆ రెండు దేశాలనే కాకుండా భారత్తో పాటు అనేక ఇతర దేశాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇండియాలోని ఉత్తరాఖండ్లో హరిద్వార్ పరిశ్రమలపై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి....














































