Home 2022
Yearly Archives: 2022
ఏపీ వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు (గురువారం) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో.. వ్యవసాయశాఖ మంత్రి...
‘అమరావతి పరిరక్షణ’ ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు – చంద్రబాబు నాయుడు
'అమరావతి పరిరక్షణ' ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 'అమరావతి'నే కొనసాగించాలంటూ ఉద్యమం చేస్తున్న ఆప్రాంత రైతులకు చంద్రబాబు అభినందనలు...
నేటి నుంచే బయో ఏషియా-2022 సదస్సు, ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం వేదికగా నేటి నుంచే బయో ఏషియా-2022 సదస్సు జరగనుంది. రెండు రోజుల పాటుగా వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...
హైదరాబాద్ నాంపల్లిలో.. రేపటి నుంచి ‘నూమాయిష్’ ఎగ్జిబిషన్ పునఃప్రారంభం
హైదరాబాద్ నాంపల్లిలో నూతన సంవత్సరం రోజున ఘనంగా ఆరంభమైన 'నూమాయిష్' ఎగ్జిబిషన్ రెండు రోజులకే మూతపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశంలో, రాష్ట్రంలో కరోనా మూడోదశ వ్యాప్తి.. ఒమిక్రాన్ భయం.. వీటివలన...
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా
రష్యా-ఉక్రెయిన్ల మధ్య మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ దేశాలు భయపడుతున్నట్లుగానే రష్యా చివరికి ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రకటించారు. ఈనేపథ్యంలో.....
తెలంగాణలో కరోనా: కొత్తగా 348 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.92%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 348 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 24, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
పరారీలో ఉన్న కుబేరుల నుంచి రూ.18 వేల కోట్లు రికవరీ చేశాం.. కేంద్రం
పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి బ్యాంకులు ₹18,000 కోట్లను రికవరీ చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపారు. మాల్యా, మోదీ,...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 5023 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 61,612 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 5,023 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే దేశాన్ని చక్కదిద్దుతా, మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్...












































