Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కొత్తగా 374 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 683 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 374 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 22, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
పిల్లలకు పెద్దలు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలకు పెద్దలు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏంటి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. పిల్లలు ముందు పెద్దలు ఎప్పుడూ గొడవపడడం, దెబ్బలాడుకోకపోవడమే వారికిచ్చే...
కేరళలో కొత్తగా 5691 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 56,851 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,691 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో.. డీఎంకే పార్టీ జయకేతనం
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని డీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద డీఎంకే...
ఏపీలో కరోనా : కొత్తగా 244 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 244 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,711 కు చేరింది....
యూపీలో రేపే నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్ ఖేరీ, ఉన్నావ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పోలింగ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, 03, 07 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఎన్నికలు...
రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా విడుదల : టీటీడీ
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300...
‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై నిషేధం విధించిన కేంద్రం
అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్లో ప్రసారమవుతున్న ప్రముఖ టీవీ ఛానల్ ని నిషేదించింది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్' అనే టీవీపై...
మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం పెట్టండి – సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ సలహా
నరేంద్ర మోదీ సర్కార్పై సీఎం జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సలహా ఇచ్చారు. ఈరోజు (మంగళవారం) మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై కేంద్రం వైఖరిని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: నటుడు సోనూసూద్ పై నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు
పంజాబ్ లో నటుడు సోనూసూద్ పై నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు పోలీసులు. తన సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మోగా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో...













































