Home 2022
Yearly Archives: 2022
శ్రీలంకతో టీ20 సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ దూరం, బీసీసీఐ ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య లక్నో, ధర్మశాలల్లో ఫిబ్రవరి 24, 26, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత్...
పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్...
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో భౌతిక విచారణలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గినా సరే ఒమిక్రాన్ను తేలికగా తీసుకోవద్దని...
నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం – సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఈరోజు (బుధవారం) తెలంగాణలోనే అతిపెద్దదైన జలాశయం 'మల్లన్న సాగర్' రిజర్వాయర్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా అభివృద్ధి చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ను...
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం: కొత్తగా 15,102 పాజిటివ్ కేసులు, 278 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల...
తెలంగాణ సాగునీటి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు, మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 23, బుధవారం) మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.6,805 కోట్ల...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సతీమణి భారతి, చిన్నాన్న టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తదితరులతో కలిసి...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును...
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం
సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర నేడు నెల్లూరులో ప్రారంభం అయింది. ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సొంత జిల్లా...











































