Home 2022
Yearly Archives: 2022
దేశంలో కరోనా రికవరీ రేటు 97.68 శాతం, మరణాల రేటు 1.19 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 34,113 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం...
కేంద్రం కీలక నిర్ణయం, 54 చైనా యాప్స్ పై నిషేధం విధింపు!
దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే పలు చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 54 చైనా యాప్స్ ను కూడా నిషేదించాలని కేంద్ర ప్రభుత్వం...
ఐపీఎల్ మెగా వేలం: ఏఏ జట్లు ఏ ఆటగాళ్లను కొనుగోలు చేశాయంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు...
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
ఎలా తినాలి? ఎప్పుడు తినాలి? భోజనానికి 5 ముఖ్యమైన సూత్రాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారు – కాన్పూర్ ర్యాలీలో ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ లోని ముస్లిం సోదరీమణులు బీజేపీ పాలనలో సురక్షితంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కాన్పూర్ నగరంలో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ...
ఫిబ్రవరి 20న విశాఖపట్నం పర్యటనకు రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రెండు రోజుల పాటుగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముందుగా ఫిబ్రవరి 20న మధ్యాహ్ననానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక...
పుల్వామా ఘటనలో అసువులు బాసిన.. అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి
మూడేళ్ళ క్రితం (2019) దక్షిణ కాశ్మీర్ జిల్లా పుల్వామాలో తమ కాన్వాయ్పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందికి...
ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొనసాగుతున్న పోలింగ్
ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో నేడు ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ పూర్తి కానుండగా, ఉత్తర్ ప్రదేశ్ రెండో విడతలో...
నేడు ఏపీ హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన 7గురు కొత్త జడ్జీలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు 7గురు న్యాయమూర్తులు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో...








































