Home 2022
Yearly Archives: 2022
ఆగిన గాన కోకిల గానం.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
భారతీయ సినీ అభిమానులను దశాబ్దాలపాటు తన గాత్రంతో మురిపించిన గాన కోకిల మూగబోయింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం...
పాంచ్ పటాకా.. ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత్
అండర్-19 ప్రపంచకప్ 2022 టైటిల్ విజేతగా నిలిచింది టీమిండియా. సమిష్టి ప్రదర్శనతో యువ భారత్ రికార్డు స్థాయిలో ఐదోసారి అండర్-19 వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన...
ఆందోళన అందరికి ఉంటుంది, అయితే బయటపడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆందోళన అనేది...
నేడు వెస్టిండీస్ తో తొలి వన్డే.. 1000వ వన్డే మ్యాచ్ ఆడనున్న భారత్
నేటినుంచి ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు (ఆదివారం) జరగనున్న తొలి వన్డే...
దేవునితో నీ సహవాసం ఏ స్థాయిలో ఉంది? – Raja Faith Ministries
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
తెలంగాణలో కొత్తగా 2098 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 2,098 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,76,313 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కేరళలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 33538 పాజిటివ్ కేసులు, 22 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 33538 కరోనా కేసులు, 22 మరణాలు నమోదవడంతో మొత్తం...
శ్రీ రామానుజాచార్యుల బోధలు సర్వమానవాళికి ఆదర్శం.. ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (శనివారం) సాయంత్రం ఒక చారిత్రిక ఘట్టం ఆవిష్కృతమైంది. వసంత పంచమి...
ఏపీలో కొత్తగా 3396 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 29,838 శాంపిల్స్ కు...
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి.. దానికోసం దేనికైనా సిద్ధమే – ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. దానికోసం దేనికైనా సిద్ధమే అని నందమూరి బాలకృష్ణ అన్నారు. అవసరమైతే, ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా సిద్దమే అని...













































