Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్,2022లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా మరోసారి పొడిగించింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు...
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా, కొత్త కోచ్ ఎవరంటే?
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ గా జూన్ వరకు కొనసాగాల్సి ఉండగా, తాజాగా కోచ్ పదవికి రాజీనామా చేశాడు....
ఆలు మసాలా కర్రీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
అమ్మవారి శ్రీ చక్ర స్వరూప వర్ణన!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నరసాపురంలో ఫిబ్రవరి 20న జనసేన మత్స్యకార అభ్యున్నతి సభ, హాజరు కానున్న పవన్
ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "మత్స్యకారుల...
ఏపీ గనుల శాఖ ‘ఎస్మా’ ప్రయోగం.. ఉద్యోగుల విస్మయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు....
ముచ్చింతల్ చేరుకున్న పీఎం మోదీ.. కాసేపట్లో ‘సమతామూర్తి’ విగ్రహ ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. కొద్దిసేపటిక్రితం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా.. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని. సమతామూర్తి...
ఫిబ్రవరి 9న విశాఖ పర్యటనకు సీఎం జగన్, శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలకు హాజరు
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నం చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గత నెలలో...
ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కరోజు పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,...












































