Home 2022
Yearly Archives: 2022
టేస్టీ మెక్సికన్ స్టైల్ చికెన్ టాకోస్ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
కేరళలో కొత్తగా 45136 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,00,735 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 45,136 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
యూపీ ఎన్నికలలో ‘కర్హాల్’ నుంచి బరిలోకి దిగనున్న అఖిలేష్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్కు తెరపడింది. మైన్పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాజ్వాదీ...
దళిత బంధు అమలుపై మంత్రి కొప్పుల, సీఎస్ సమీక్ష, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో దళితబంధు అమలును వేగవంతం చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించండి, సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు...
ఐపీఎల్-2022 మెగా వేలం కోసం 896 ఇండియన్, 318 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు...
ఏపీఎస్ఆర్టీసీ కి సంక్రాంతి ఆదాయం రూ.144 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.144 కోట్లు ఆదాయం సమకూరినట్టు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది....
ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన బండి సంజయ్.. తెలంగాణ సీఎస్ సహా పలువురికి నోటీసులు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై.. తెలంగాణ సీఎస్ కు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని ఆ...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కాపు నేత ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాయటం ముద్రగడ పద్మనాభంకు...
ఏపీలో కొత్తగా 12926 కరోనా కేసులు, 5 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 12,926 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 5 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్...













































