Home 2022
Yearly Archives: 2022
నాడు-నేడు పథకానికి పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం, సీఎం జగన్ కు చెక్ అందజేత
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్...
బీజేపీలో చేరిన ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ములాయం కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ములాయం చిన్న కోడలు అపర్ణా...
రసవత్తరంగా యూపీ ఎన్నికలు – అసెంబ్లీ బరిలోకి అఖిలేష్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ...
ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ – కోహ్లీ పైనే అందరి చూపు
మూడు టెస్టుల సిరీ్సలో ఓటమి అనంతరం టీమిండియా ఇప్పుడు వన్డే సిరీ్సలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగబోతోంది. రోహిత్ గైర్హాజరీలో తొలిసారిగా కేఎల్ రాహుల్...
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని...
భారత యుద్ధ నౌకలో భారీ పేలుడు – ముగ్గురు దుర్మరణం
ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించింది. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మృతి...
తెలంగాణలో కరోనా: కొత్తగా 2983 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 96.29%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 2983 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 18, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం...
STRESS కి పది కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “STRESS కి పది కారణాలు” గురించి వివరించారు. ఒత్తిడి అనేది మానసిక పరిస్థితి మరియు శరీరానికి సంబంధించిందన్నారు. శరీరం అలసిపోవడం వేరు, మనసు...
కేరళలో కరోనా : కొత్తగా 28481 పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 80,740 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 28,481 మందికి...
ఐసోలేషన్ కోసం 7రోజుల ప్రత్యేక సెలవులు – సింగరేణి యాజమాన్యం
సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులలో ఎవరికైనా కరోనా సోకితే.. వారికోసం ప్రత్యేకంగా 7 రోజులు సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ 7 రోజులు సెలవులను...










































