Home 2022
Yearly Archives: 2022
రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించండి – తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇకనుంచి రోజుకు ఒక లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు...
ఏపీలో కరోనా వ్యాప్తి : కొత్తగా 4108 పాజిటివ్ కేసులు, కోలుకున్న 696 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388...
ఏపీలో కరోనా నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కరోనా నియంత్రణ చర్యలు, వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పుపై ఈసీ కీలక నిర్ణయం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక నిర్ణయం తీసుకొంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో...
ప్రముఖ సినీనటుడు రమణారెడ్డి ఒక మెజీషియన్ – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి గారి గురించి మాట్లాడారు. చాలామంది సినిమా వాళ్ళకి మరియు మెజీషియన్లకు కూడా రమణా...
అబుదాబి ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి – మృతుల్లో ఇద్దరు భారతీయులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమన్కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్ దాడులు చేయగా ముగ్గురు మరణించారు. ప్రధాన విమానాశ్రయంలో ఒక...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 158 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నిన్నటితో (జనవరి 16) 1 సంవత్సరం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
దేశంలో 8 వేలు దాటిన ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య
దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,58,089 కరోనా పాజిటివ్ కేసులు, 385 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 17, సోమవారం ఉదయం 8 గంటల...
చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్పై యూపీ పోలీసుల నజర్
చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్పై ఉత్తరప్రదేశ్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని గౌతమ్బుధ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై భూపేష్...
బీసీసీఐ ఆఫర్ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ
అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లీ.. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం...









































