Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా “మన ఊరు–మన బడి’’ ప్రణాళిక
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన...
దాంపత్యబంధానికి ముగింపు – తమిళ్ హీరో ధనుష్-ఐశ్వర్య విడాకులు
చూడగానే.. "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అనేలా ఉండే జంటలు సినిమా పరిశ్రమలో కొన్ని ఉన్నాయి. వారిద్దరూ కలిసి ఎప్పుడు బయటకు వచ్చినా అభిమానులకు సందడే. తమ అభిమాన తారలకు మంచి జరగాలని...
తెలంగాణలో కొత్తగా 2447 మందికి కరోనా పాజిటివ్, 3 మరణాలు నమోదు
తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2477 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 17, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల...
కేరళలో 24 గంటల్లో 22946 కరోనా పాజిటివ్ కేసులు, 18 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,946 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,777...
ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు
భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్లు ప్రక్రియ...
నారా లోకేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి కరోనా పాజిటివ్గా...
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, వర్షాలతో దెబ్బతిన్న పంటలు పరిశీలన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (జనవరి 18, మంగళవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన ఈ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఈ...
రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉంది, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ...
హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం
కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఇది ఎవరినీ వదలడంలేదు. తాజాగా, హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన...










































