Home 2022
Yearly Archives: 2022
జల్లికట్టుకు తమిళనాడు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
తమిళనాడులో ప్రతిసంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టు క్రీడపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎంతో ఎదురుచూసారు. అయితే, వారి కోరిక మేరకు ప్రతి ఏటా...
దేశంలో కరోనా తీవ్రతరమవుతోంది, అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనా...
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో నటుడు బాలకృష్ణ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి హరీశ్ రావుతో సోమవారం నాడు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుతో బసవతారకం...
ఏపీలో కొత్తగా 984 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 984 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 10, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,82,843 కు చేరింది....
రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు బంద్
బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. దేశంలోని పలు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో...
టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా కోర్టులో ఊరట
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, సెర్బియా టెన్నిస్ స్టార్.. నోవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియా కోర్టు ఊరటనిచ్చింది. అతడికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్ డిటెన్షన్...
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర రక్షణ శాఖ...
కొత్తిమీర రైస్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
సీనియర్ నటి శోభనకు ఒమిక్రాన్
దక్షిణాది సీనియర్ నటి శోభనకు ఒమిక్రాన్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె స్వయంగా వెల్లడించారు. వాక్సిన్స్ వేయించుకున్నానని.. జాగ్రత్తగా ఉంటున్నానని.. అయినాగానీ, దీని బారిన పడ్డానని తెలిపారు. ప్రస్తుతం...
దేశంలో 7,23,619 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 96.62 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,79,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరుకుంది. అలాగే కరోనాకు...














































