Home 2022
Yearly Archives: 2022
కరోనా బారిన పడిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్
భారతీయ సినీమా పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : దేశంలో తొలిరోజునే 9,84,676 మందికి ప్రికాషన్ డోస్
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ముందుజాగ్రత్త దృష్ట్యా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికీ జనవరి 10, సోమవారం నుంచి...
నేటినుంచి ఇండియా vs దక్షిణాఫ్రికా మూడో టెస్టు
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కీలకమైన మూడో టెస్టు ఈ రోజు మొదలుకానుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు మ్యాచ్ తోపాటు సిరీస్ ను కూడా గెలుచుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో గత...
కాబూల్ కంచె దాటిన పసిబిడ్డ – ఎట్టకేలకు కుటుంబం చెంతకు
గత సంవత్సరం ఆగస్టు నెలలో.. అన్ని దినపత్రికలలో పతాక శీర్షికన ప్రచురితమైన ఒక ఫోటో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ పసికందును తండ్రి విమానాశ్రయం దగ్గర ఫెన్సింగ్ దాటించిన ఫొటో.. మొత్తం ప్రపంచం దృష్టిని...
తెలంగాణలో ఒక్కరోజే కొత్తగా 1825 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కోత్తగా సోమవారం ఒక్కరోజులోనే 1825 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 6,95,855 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
ఐసీసీ అవార్డు గెలుచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్
డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు నిరాశ ఎదురైంది. ఈ అవార్డు...
REACTIVE వద్దు, PROACTIVE ముద్దు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్పందన-ప్రతిస్పందన” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కొందరికి మాటల్లో కొంత ఎటకారం ఉంటుందని, కొంతమంది అసలు పాజిటివ్ గా మాట్లాడరని...
సైప్రస్ లో బయటపడిన మరో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’
ప్రపంచం ఇప్పటికే కరోనా వేరియంట్ ఒమిక్రాన్తో వణికిపోతోంది. దీనికితోడు ఇప్పుడు ఇంకో కొత్త వేరియంట్ వెలుగుచూసింది. తాజాగా ఈ వేరియంట్ను సైప్రస్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్ కి ‘డెల్టాక్రాన్’ అని పేరు...
పంజాబ్ పర్యటనలో ప్రధాని భద్రతా లోపంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఏర్పడిన భద్రతా లోపంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం...
ఏపీలో నైట్ కర్ఫ్యూ – ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీనికి సంబంధించి త్వరలోనే వైద్య ఆరోగ్య...















































