ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పబ్లిక్ స్పీకింగ్” అనే అంశంపై మాట్లాడారు. గతంలో భారతదేశంలో పెద్దవాళ్ళముందు మాట్లాడడం ఒక అపరాధంగా మార్చారని అన్నారు. భారతీయుల్లోనే ఎక్కువమంది పబ్లిక్ స్పీకింగ్ సమస్యను ఎదుర్కొంటు ఉండడాన్ని గమనించినట్టు తెలిపారు. స్టేజ్ మీద మాట్లాడాలంటే ఒకరకమైన ఆందోళనకు గురై భయపడుతుంటారని చెప్పారు. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఎలా? ఎలాంటి సూత్రాలు పాటించాలి? జనాల్ని ప్రభావితం చేసే స్థాయి స్పీకర్ గా ఎదగడం ఎలా? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ పాడ్కాస్ట్ ను పూర్తిగా వినండి.
పూర్తి వివరణతో కూడిన పాడ్కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇