Home Search
బీసీలు - search results
If you're not happy with the results, please do another search
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....
ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైసీపీ ప్రణాళికలు
ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కూటమి నేతలంతా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంటే .. జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి...
మచిలీపట్నంలో బాలశౌరికి అనుకూల పవనాలు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జనసేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంతో..ఆ రెండు చోట్లా కూడా గెలుపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బలమైన నియోజకవర్గం అయిన మచిలీ...
వైసీపీకి డిపాజిట్ కూడా దక్కదా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం అన్న విషయం అందరికీ తెలుసు.చిరంజీవి నుంచి పవన్ వరకూ అందరూ అక్కడే పుట్టారు. అందుకే సొంత నియోజకవర్గం అంటే మెగా...
అది.. పెమ్మసానికి జయ సంకేతమే!
ప్రజల్లో మంచితనం.. గుండెల్లో నిబ్బరం.. కష్టపడే తత్వం.. ఆ మూడూ ఉన్న నిండైన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వేస్తున్న తొలిఅడుగులోనే.. ఆయన వెంట వేలాది మంది నడుస్తున్నారు....
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...
శ్రీరంగనాథరాజు వెర్సస్ పితాని సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా టికెట్లను ప్రకటిస్తుండటంతో.. అదే ఎత్తున అసంతృప్తుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు మరింతగా...
ఫిబ్రవరి 18న సీమలో విడుదల
ఎన్నికల మేనిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్.. దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18 న రాయలసీమలో వైసీపీ ...
గోదావరి జిల్లాలపైకి జగన్ బీసీ బాణం
ఎన్నికలవేళ ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుంటే.. అటు జగన్ సర్కార్ను గద్దె దించి అధికారం...
కులగణనతో లాభం ఎవరికి?
కులాల వారీగా లెక్కలు.. సమీకరణాలు రాజకీయాలకే కాదు.. సంక్షేమ పథకాల అమలుకూ అవసరమే. అయితే.. ఎన్నికల సమయంలోనే కులాల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...