వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల విభాగాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు విభాగాలను ఆర్థికశాఖలో కలుపుతూ గతంలో ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం తాజాగా అబియన్స్లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు బదిలీపై గతంలో ఇచ్చిన జీవోను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటివరకు యథాతథంగా ఈ రెండు విభాగాలను రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ