రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల నిర్వహణకు చైర్మన్ లను, కన్వీనర్లను ఏపీ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
ఏపీలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు చైర్మన్లు, కన్వీనర్లు:
ఎంసెట్ :
- నిర్వహణ: జేఎన్టీయూ కాకినాడ
- చైర్మన్: ఫ్రొఫెసర్ ఎం.రామలింగరాజు
- కన్వీనర్: ఫ్రొఫెసర్ వి.రవీంద్ర
ఈసెట్ :
- నిర్వహణ: జేఎన్టీయూ అనంతపురం
- చైర్మన్: ఫ్రొఫెసర్ జి.రంగజనార్దన్
- కన్వీనర్: ఫ్రొఫెసర్ సి.శశిధర్
ఐసెట్ :
- నిర్వహణ: ఏయూ విశాఖపట్నం
- చైర్మన్: ఫ్రొఫెసర్ పీవీజిడి ప్రసాద్ రెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ జి.శశిభూషణ్ రావు
పీజీ ఈసెట్ :
- నిర్వహణ: ఎస్వీయూ తిరుపతి
- చైర్మన్: ఫ్రొఫెసర్ కే.రాజారెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ ఆర్వీస్ సత్యనారాయణ
లాసెట్ :
- నిర్వహణ: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తిరుపతి
- చైర్మన్: ఫ్రొఫెసర్ డి.జమున
- కన్వీనర్: ఫ్రొఫెసర్ బేబీ చంద్రకళ
ఎడ్సెట్ :
- నిర్వహణ: ఏయూ విశాఖపట్నం
- చైర్మన్: ఫ్రొఫెసర్ పీవీజిడి ప్రసాద్ రెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ కే. విశ్వేశ్వరరావు
ఆర్క్ సెట్ :
- నిర్వహణ: ఏయూ విశాఖపట్నం
- చైర్మన్: ఫ్రొఫెసర్ పీవీజిడి ప్రసాద్ రెడ్డి
- కన్వీనర్: ఫ్రొఫెసర్ వై.అబ్బులు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ