మహా కుంభమేళాకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు...
ఫిబ్రవరి తర్వాత సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షేనా?
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ తగ్గేదేలే అంటూ కనకం మాత్రం పరుగులు పెడుతోంది. ప్రస్తుతానికి 82వేల రూపాయలు దాటేసింది. దీంతో ఇది ఇంతటితో...
ఏఐ పెట్టుబడులపైనే తెలుగు రాష్ట్రాల స్పెషల్ ఫోకస్
కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దానికి అనుగుణంగానే దావోస్ టూర్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపైన ప్రత్యేక దృష్టి సారించాయి. ఫ్యూచర్...
అష్టకష్టాలు తొలగించి ఐశ్వర్యాన్నిచ్చే అష్టలక్ష్మీ స్తోత్రం తప్పక వినాల్సిందే..
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన...
MPPSC 2022: అమ్మాయిల అగ్రస్థానం! టాప్-10లో 6 మందితో అద్భుతం
ఉద్యోగ పరీక్షలలో అమ్మాయిల ఆధిపత్యం కొనసాగుతోంది. UPSC, PCS వంటి పరీక్షలపై అమ్మాయిల ఆసక్తి పెరుగుతోందని, తాజాగా వచ్చిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) 2022 ఫలితాలు నిరూపించాయి. ఈ ఫలితాల్లో...
తెలంగాణలో భారీ పెట్టుబడులు: MEILతో మూడు కీలక ఒప్పందాలు
తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు, ప్రాజెక్టుల అభివృద్ధికి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో...
గాజు గ్లాసు గుర్తును పోరాడి గెలుచుకున్న జనసేన
జనసేనకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది . గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్...
కాకరకాయ కూరను వారంలో ఒకసారైనా తినండి..
కాకరకాయ శరీరానికి ఎంతో మంచిదని పెద్దలే కాదు.. డాక్టర్లు కూడా ఎప్పుడూ చెబుతారు. బ్రకోలీతో పోలిస్తే బీటా కెరోటిన్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది. కాకరలోని విటమిన్ ఎ శరీరానికి తగిన శక్తినిస్తుంది. కాకరలోని...
సంధ్య థియేటర్ లో పుష్ప 2 మరో క్రేజీ రికార్డ్..
మాస్ ఆడియన్స్ సింగల్ స్క్రీన్స్ లో ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకునే సెంటర్స్ లో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకటి. అలాంటి సందర్భంలోనే ఇటీవల పుష్ప 2 ప్రీమియర్...
అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహా కుంభమేళా అంటే ఏంటి?
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హాజరవుతున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాలుగు...
ప్రపంచ జనాభా మరింత తగ్గుతుందట..
జనాభా క్షీణత ప్రపంచానికి రోజు రోజుకు మరింత తీవ్రమైన ముప్పుగా మారుతుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల నివేదిక చెబుతోంది. ఈ గ్రాఫ్ భారతదేశం, నైజీరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్తో సహా...
అవతార్ ఫ్రాంచైజీలో కొత్త సంచలనాలు: ఫైర్ అండ్ యాష్ లో అంతకుమించి..
ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ అపూర్వ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుతం పండోరా అనే కల్పిత గ్రహాన్ని ఆధారంగా చేసుకుని, ప్రకృతిని కళ్లకు కట్టే...
ట్రంప్ టవర్స్ హైదరాబాద్లో: అమెరికా నుంచి ఆరు కొత్త ప్రాజెక్టులు!
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారాలకు పునరుజ్జీవం కల్పిస్తూ, ఆరు కొత్త ట్రంప్ టవర్స్ ప్రాజెక్టులను భారత్లో ప్రారంభించేందుకు...
ముంబైలో 168% లాభంతో అపార్ట్మెంట్ అమ్మిన బిగ్ బి.. అంత ధర పలకడానికి అసలు...
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరొక సంచలనం సృష్టించారు. ఆయన ముంబైలోని ఓషివారాలో ఉన్న విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ను ఇటీవల రూ.83 కోట్లకు...
బైక్ నడిపే వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే..!
బైక్ నడపడం కొంతమందికి రవాణా సాధనం, కొంతమందికి వినోదం, మరికొంతమందికి వ్యాయామం. అయితే, కొన్ని రకాల బైకులు మరియు వాటి నడిపే విధానం నడుము నొప్పికి కారణమవ్వవచ్చు. నడుము నొప్పి బైక్ రైడర్లలో...
దావోస్లో ఒప్పందం: యూనిలివర్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం
ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యులు యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓ షూ మాకర్తో...
స్వర్ణాంధ్ర 2047: చంద్రబాబు కలలు నిజం అవుతాయా?
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 'గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "ఎక్కడికెళ్లినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. వ్యాపార...
జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఈ అద్భుతమై ఫిలాసఫీ గురించి తెలుసా..?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఖర్జూరాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తినొచ్చా?..
చూడగానే తినాలనిపించేలా ఉండే ఖర్జూరం పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఈపండు ఎంతో మేలు చేస్తుంది . కాస్త నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే..తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగా ఉన్నప్పుడే...
పల్లెల రూపు రేఖలు మారుస్తున్న పవన్ కళ్యాణ్..
ఏపీలో పంచాయతీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా పంచాయతీల్లో సిబ్బంది లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సిబ్బంది కొరతను...




















































