దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 128 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,81,371 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన మరో 2 మరణాలు (మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,728కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33, కేరళలో 23, కర్ణాటకలో 17, ఢిల్లీలో 11, వెస్ట్ బెంగాల్ లో 7 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, జనవరి 18, ఉదయం 8 గంటల వరకు):
- జనవరి 17న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,75,392
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 17–జనవరి 18 (8AM-8AM)] : 128
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,81,371
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 173
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,48,645
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,998 (0.01 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,728
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE