2025లో మహాకుంభమేళా, పుణ్య స్నానం తేదీలు ఇవే..
హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఘట్టం కుంభమేళా. దీనికోసం ప్రతీ హిందువు ఎదురుచూస్తుంటారు. మహా కుంభమేళా సందర్భంగా.. పవిత్రమైన నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని చాలామంది నమ్మకం.కుంభమేళా సమయంలో కోట్లాది మంది...
మీటింగ్ కు అటెండ్ కాలేదని 99 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ
అమెరికాలోని ఒక మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ 99 మంది ఉద్యోగులను ఒకే రోజులో తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం 111 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, సమావేశానికి హాజరుకాని 99...
సీసీటీవీ వీడియో వైరల్: చిరుత దాడి నుంచి తప్పించుకున్న పెంపుడు కుక్క
రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సన్రైజ్ వ్యాలీ ప్రాంతంలో అడవికి సమీపంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇంటి గార్డెన్లో ఉన్న నల్ల లాబ్రడార్...
రైతులకు తీపి కబురు: మినీ ట్రాక్టర్లతో పొలం పనులు ఇక చిటికెలో, మీకు ఈ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రబీ పంట సీజన్ను దృష్టిలో పెట్టుకుని, రైతుల భూసారత పనులను సులభతరం చేయడానికి ప్రభుత్వం మినీ ట్రాక్టర్లపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ఇది...
బేర్ మార్కెట్లో స్టాక్ పెట్టుబడులు పెడుతున్నారా..? భయాన్ని వీడాల్సిన సమయమిదే..
ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేపడుతుండడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. గత అక్టోబర్ నుంచి అమ్మకాలు కొనసాగుతుండటంతో, మార్కెట్లు బలహీనంగా...
ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీకి చివరి టెస్ట్ సిరీస్: సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆసీస్ గడ్డపై మొదలుకాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్లో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై...
కార్తీక స్నానం ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని...
NPS Vatsalya Scheme: చిన్న వయసులోనే పొదుపు ప్రారంభించండి!
కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం (నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య) ద్వారా చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించి, రిటైర్మెంట్ నాటికి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చచ్చు....
జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్ – లాంగ్ వ్యాలిడిటీతో ప్రీమియం బెనిఫిట్స్
దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో, తన వినియోగదారుల కోసం అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ, చవక ధరల్లో మెరుగైన సేవలను అందించడంలో ముందంజలో ఉంది. 49 కోట్ల మంది...
పుష్ప 2- ది రూల్ ట్రైలర్: ఊహించినదాని కంటే మించి మాస్ ఫీవర్
తెలుగు సినీ ప్రియులు, భారతీయ సినిమా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ ట్రైలర్ సెన్సేషన్ను సృష్టించింది. బీహార్లోని పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ ట్రైలర్ విడుదల కాగా, కేవలం...
జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడుతున్నారా…?కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే అద్భుత ఫలితాలు
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అందరికీ జుట్టు రాలే సమస్య వస్తుంది. చిన్న వయసులో కొంతమంది బట్టతలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు నీటి పొల్యూషన్ , గాలి పొల్యూషన్ వల్ల చాలామంది...
Border-Gavaskar Trophy: తొలి టెస్ట్కు రోహిత్ దూరం, బుమ్రా కి కెప్టెన్సీ బాధ్యతలు
భారత జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. అయితే జట్టు సారథి రోహిత్ శర్మ తన...
వేములవాడ దేవస్థానం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. రాష్ట్ర బడ్జెట్లో ఈ ఆలయానికి రూ.116 కోట్ల నిధులు...
బ్రిటన్ రాజభవనంలో దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత భద్రత గల విండ్సర్ క్యాజిల్లో దొంగతనం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ప్రిన్స్ చార్లెస్ దంపతులు విశ్రాంతి కోసం ఉపయోగించే ఈ ప్రదేశంలో ఫెన్సింగ్ దూకి లోపలికి చొరబడ్డ...
నేటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా..నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఫిక్స్
ఈరోజు జరగాల్సిన ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడ సోదరుడు.. నారా రామ్మూర్తినాయుడు రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా నిన్న ఆయన అంత్యక్రియలను...
బిగ్బాస్ కొత్త ట్విస్ట్.. వచ్చేవారం రెండు నామినేషన్లు
అంతా అనుకున్నట్లుగానే, సోషల్ మీడియాలో జరిగిన చర్చ ప్రకారమే.. బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండానే ముగిసింది. ఈవారం కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.
నిజానికి...
జీ 20 సదస్సు బ్రెజిల్లో ప్రధాని నరేంద్ర మోదీ
జీ20 సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా.. సోమవారం ఉదయం బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియాలో ఉత్పాదక పర్యటన ముగించుకుని..ప్రధాని మోదీ దక్షిణ అమెరికా దేశానికి...
కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్
ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగమంచు రోజురోజుకు పెరిగిపోతుంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచీ 481కిచేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో తాజాగా ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు....
కైలాష్ గెహ్లాట్ రాజీనామా: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ ఝలక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి మరియు తన మంత్రి పదవికి కూడా రాజీనామా...
నయనతార – ధనుష్ వివాదం: డాక్యుమెంటరీ, లీగల్ నోటీసులు, మరియు ప్రముఖుల మద్దతు
నటి నయనతార మరియు నటుడు ధనుష్ మధ్య కొనసాగుతున్న వివాదం ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ చుట్టూ తిరుగుతోంది,...






















































