తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు పై పోలీసుల దూకుడు
తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలతో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టేందుకు అధికారులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యాప్ నిర్వాహకులు, ప్రమోటర్లపై...
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం.. వాల్యేయేషన్ వివరాలు ఇవే
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు శాంతియుతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న ఈ పరీక్షలను ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు విద్యాశాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. పరీక్షలు ముగిసిన వెంటనే మూల్యాంకన...
వాళ్లు ఖర్భూజాను అస్సలు తినకూడదట..
ఖర్బూజా కంటే మస్క్ మిలాన్గానే ఎక్కువ పరిచయమున్న ఈ ఫ్రూట్ సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా..దీనిని తినడం వల్ల దాహం కూడా బాగా తీరుతుంది. ఎక్కువగా నీటి శాతం...
శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, దేవాన్ష్తో కలిసి శ్రీవారి...
ఆగని పుత్తడి పరుగులు..
పసిడి ధరలు సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతూ పసిడిని ముట్టుకోవాలన్నా దడ పుట్టేలా చేస్తున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు..దేశీయ మార్కెట్లో గురువారం...
కోర్ట్ మూవీకి వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వచ్చిందంటే..!
గతేడాది లాగానే ఈ ఏడాది కూడా చిన్న సినిమాలు అదే హవాను కొనసాగిస్తున్నాయి. ఏడాది ప్రారంభంలోనే రెండు చిన్న సినిమాలు ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ ,అటు తమిళ ఇండస్ట్రీలోనూ దుమ్మురేపుతున్నాయి. కొంత కాలంగా...
భోజనం తర్వాత టూత్పిక్ వాడుతున్నారా?
టూత్పిక్తో దంతాలను శుభ్రం చేసుకోవడం చాలామందికి అలవాటు.కానీ ఆ అలవాటు అస్సలు మంచిది కాదట. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే...
ముదురుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు.. విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం మరింత ముదురుతోంది. ఈ తరహా యాప్స్కి ప్రచారం చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సినీతారలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సెలబ్రిటీలలో ఉత్కంఠ నెలకొంది....
రక్షణరంగంలో భారత్ కీలక ముందడుగు.. ATAGS ఆమోదంతో మరింత బలోపేతం
భారత రక్షణ వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో మరింత పటిష్ఠమవుతోంది. మోడరన్ ఆయుధ నిర్మాణంలో స్వయంప్రతిపత్తిని సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్...
IPL 2025 టికెట్ బుకింగ్: ఆన్లైన్, ఆఫ్లైన్ లో టిక్కెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
భారత క్రికెట్ అభిమానులకు మళ్లీ సందడి మొదలైంది! ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ విడుదలైంది, మరియు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 22 నుండి...
ఏపీలో పేర్ల మార్పు వివాదం.. వేడెక్కుతున్న రాజకీయం
ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు తర్వాత ప్రభుత్వ విధానాలలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వివిధ పథకాలు, విద్యా సంస్థలు, స్మారక స్థలాలు, స్టేడియంలకు నూతన పేర్లు పెట్టడం పలు రాజకీయ దుమారం రేపుతోంది....
Video: లోకేష్ చేసిన ఆ ఒక పనితో తారక్ అభిమానులు ఖుషీ
ఒకప్పుడు లోకేష్ పప్పు అన్నవారి నోట నుంచే ఇప్పుడు లోకేష్ రాజకీయాలలో బాగా రాటుదేలారన్న మాటలు వింటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా అనేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఒక మాట...
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అదరగొట్టే సెలబ్రెటీలు వీరే..
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి సర్వం సిద్ధమవుతుంది. ఈ మెగా ఈవెంట్ 18వ ఎడిషన్ కు భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈనెల 22న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఓపెనింగ్ సెర్మనీ అంగరంగ...
రేపట్నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు..
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9గంటల30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9:35 వరకు విద్యార్ధులను అనుమతిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు...
మండుటెండల్లో కూల్ కబురు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత,...
ఏపీలో పారిశ్రామిక విప్లవం.. అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికరంగ అభివృద్ధికి మరో మైలురాయి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. తాజాగా,...
మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్లో అరుదైన గౌరవం!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరు, భారీ హిట్ "వాల్తేరు వీరయ్య" తర్వాత...
తెలంగాణ బడ్జెట్ 2025 హైలెట్స్ ఇవే.. ఆరోగ్య, విద్య, సంక్షేమానికి భారీ కేటాయింపులు!
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను సభలో సమర్పించారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్...
బ్యూటిఫుల్ రోమాంటిక్ షార్ట్ ఫిల్మ్..
వాళ్లిద్దరూ కలిస్తే అనే లేటెస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ యూట్యూట్ లో మంచి వ్యూస్ ని సొంత చేసుకుంటుంది. ఈ సినిమాను గోపాల జోస్యుల, లక్ష్మీ గణపతి శర్మ సంయుక్తంగా నిర్మించి, దర్శకత్వం...
మూడేళ్ల రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ ఫుల్స్టాప్
తాను అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో యుద్ధాలు ఆపేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో..డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి..అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్హౌస్లో అడుగు పెట్టారు. కాగా తాను...




















































