మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ కేబినెట్ సమావేశం మార్చిన 6న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ...
అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ స్టూడెంట్ అంబుల వైష్ణవిని నియమించారు. ఈ సందర్బంగా అంబుల వైష్ణవి ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను...
చంద్రబాబు: నోరు అదుపులొ పెట్టుకొండి.. అనవసర మాటలు వద్ద
అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ మీటింగ్లో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు “ఇంకిందే నుంచి జాగ్రత్త” అని నేతలకు చిన్న క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2% వృద్ధి నమోదు చేసింది
భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన ముమ్మడి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, 2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో 5.6 శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో, ఈ...
video: జిమ్లో మహేష్ బాబు హల్క్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకే వీడియోతో సోషల్ మీడియాలో పట్టు తెచ్చుకున్నారు. జిమ్లో అద్దం ముందు గమనిస్తూ, తమ శరీర నిర్మాణాన్ని ప్రదర్శించే వీడియోను సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేసిన ఆయన,...
ఏపీ ప్రభుత్వ ‘తల్లికి వందనం’ పథకం అప్డేట్..
ఏపీ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక "తల్లికి వందనం" పథకానికి సంబంధించి తాజా అప్డేట్ను విడుదల చేసింది. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు, ఈ పథకాన్ని మే నెల...
వాట్సాప్లో యూపీఐ లైట్ ఫీచర్తో ఎన్నో సేవలు..
వాట్సాప్ వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకురాగా,...
పాతబస్తీలో మెట్రో వద్దంటూ హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులను ఆపాలని హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిల్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి...
నేటితో కుల గణన సర్వే పూర్తి ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు వెంటనే పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు....
మాట్రిమోనీ మోసం: వైద్యురాలిని ఫోటోలతో బెదిరింపు.. అదనపు డబ్బు డిమాండ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన 31 ఏళ్ల వైద్యురాలు, జనవరిలో మ్యాట్రీమోనీ ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయమయ్యింది. ఫోన్ నంబర్లు పంచుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ మొదలైనప్పటినుండి, అతడు తన తల్లిదండ్రులు...
Video: పుణే టూ ముంబై మధ్యలో ఈ అద్భుతం ఎప్పుడైన చూశారా..? మధ్యలో టన్నెల్స్...
ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ మరియు...
ట్రంప్ గోల్డ్ కార్డ్..విద్యార్థులకు మేలా? చేటా?
ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటన చేయగానే..ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. అసలు ఈ కార్డుతో ఉపయోగాలున్నాయా.ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగం ఎంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్...
గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డే ..కానీ ..
అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు మాత్రమే అని.. రోజూ ఎగ్ తినండని వైద్యులు చెబుతూ ఉంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన 9...
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ. 3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. నిర్ణయించిన ముహుర్తం...
ఎవరీ అనితా ఆనంద్..? ట్రూడో రాజీనామా అనంతరం కెనడా కొత్త ప్రధానిపై దృష్టి
జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో ప్రధానమంత్రి పదవి కోసం కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కొత్త నేతను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో భారతీయ సంతతికి చెందిన అనితా...
త్రిభాషా సూత్రంపై తమిళనాడు.. కేంద్రం మధ్య వివాదం
జాతీయ విద్యా విధానం (NEP) కింద త్రిభాషా సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంపై తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. హిందీని...
ఎయిర్పోర్టుల్లో గోల్డ్ స్మగ్లింగ్.. మాయ చేద్దామనుకుని పక్కా స్కెచ్ వేశారు కాని..
దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్కు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, శంషాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్మగ్లర్లు కొత్త...
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించారు. రాష్ట్రానికి నెలవారీగా వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను మీడియాతో చిట్చాట్లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సుమారు ₹18,500 కోట్ల...
మహా శివరాత్రి సందర్భంగా అమీషా పటేల్కు చేదు అనుభవం..
మహా శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగగా, బుధవారం (ఫిబ్రవరి 27) శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో...
ఈపీఎఫ్ వినియోగదారులకు అప్డేట్..వడ్డీ రేటు తగ్గింపు.. యూపీఐ ద్వారా ఉపసంహరణ సౌకర్యం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాదారులకు త్వరలోనే ఒక చేదు వార్త అందనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఈపీఎఫ్పై వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు...






















































