ఢిల్లీలో భారీ పేలుడు: 9 మంది మృతి, 24 మందికి తీవ్ర గాయాలు
దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటైన ఎర్రకోట (Red Fort) సమీపంలో, మెట్రోస్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలిపోయి, భారీ బీభత్సం...
బీహార్లో రేపు రెండో దశ పోలింగ్.. 122 అసెంబ్లీ స్థానాల్లో ఏర్పాట్లు పూర్తి
బీహార్లో రాజకీయ వేడి కొనసాగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 6న...
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమం మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను చేపట్టిన మహమ్మద్ అజారుద్దీన్ సోమవారం (నవంబర్ 10, 2025) నాడు హైదరాబాద్లోని సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రభుత్వ...
యూపీలో ఇకపై విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సీఎం యోగి కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇకపై జాతీయ గీతం ‘వందే మాతరం’ ఆలపించడం తప్పనిసరి చేస్తున్నట్లు...
అర్హులైన పేదలందరికీ ఏడాదిలోపు ఇళ్ల స్థలాలు – సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఏడాదిలోపు ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ...
ఏపీ ఆలయాల్లో డిజిటల్ సేవలు.. భక్తుల కోసం కియోస్క్ మెషిన్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం, సేవల టికెట్ల బుకింగ్ను సులభతరం చేయడానికై నిశ్చయించుకుంది. దీనిలో భాగంగా ముఖ్య ఆలయాల్లో 100 కియోస్క్ మెషిన్లను...
ఏపీలో కేంద్ర బృందం పర్యటన.. పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఏర్పడిన తీవ్ర పంట నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం నేడు, రేపు ప్రభావిత ప్రాంతాల జిల్లాలలో పర్యటించనుంది. కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదివారం...
గ్రూప్-3 పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఖరారు.. TGPSC కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ - TGPSC) గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) షెడ్యూల్ను ఖరారు చేసింది. మొత్తం 1388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి...
500 రోజుల్లో కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుందాం – కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) యూసుఫ్గూడలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై, కాంగ్రెస్...
తెలంగాణ ఉద్యమంలో అక్షరంతో పోరాడిన గొప్ప యోధుడు అందెశ్రీ – సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం...













































