తెలంగాణ రాష్ట్రంలో మరో 2982 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 29, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,74,026 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 1,00,677 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 21 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3247 కి పెరిగింది. కరోనా నుంచి మరో 3837 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5,33,862 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,917 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2982):
- జీహెచ్ఎంసీ ఏరియా – 436
- నల్గొండ – 190
- ఖమ్మం – 176
- రంగారెడ్డి – 174
- మేడ్చల్ మల్కాజిగిరి – 153
- కరీంనగర్ – 143
- పెద్దపల్లి – 129
- భద్రాద్రి కొత్తగూడెం – 118
- సూర్యాపేట – 117
- మహబూబాబాద్ – 115
- సిద్దిపేట – 109
- మహబూబ్ నగర్ – 101
- మంచిర్యాల – 95
- వరంగల్ అర్బన్ – 87
- వరంగల్ రూరల్ – 79
- వనపర్తి – 73
- వికారాబాద్ – 72
- సంగారెడ్డి – 66
- నాగర్ కర్నూల్ – 60
- జగిత్యాల – 58
- రాజన్న సిరిసిల్ల – 56
- జయశంకర్ భూపాలపల్లి – 49
- నిజామాబాద్ – 47
- ములుగు – 43
- జోగులాంబ గద్వాల్ – 38
- మెదక్ – 37
- యాదాద్రి భువనగిరి – 37
- జనగామ – 36
- కొమరం భీం ఆసిఫాబాద్ – 28
- నారాయణ్ పేట్ – 19
- కామారెడ్డి – 16
- నిర్మల్ – 13
- ఆదిలాబాద్ – 12
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ